Header Banner

చిలకలూరిపేట మున్సిపాలిటీలో అక్రమాలపై విచారణ జరపండి! నారాయణకు ఆయన లేఖ!

  Mon Jun 16, 2025 12:50        Politics

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Javu sri krishna devarayalu) కోరారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఆయన లేఖ రాశారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.34.34లక్షల కుంభకోణం జరిగినట్లు ఎంపీ ఆరోపించారు. ఇప్పటికే 11 మంది సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపితే అసలు దోషులెవరో తెలుస్తుందన్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #Lva Sri Krishna #Devarayalu #Wrote Letter #minister #Narayana #Ycp #